తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'పరిష్కారం చూపకపోతే సీరియస్​గా స్పందిస్తాం'

ఇంటర్​ ఫలితాల్లో గందరగోళంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కఠినంగా స్పందిస్తామని తెజస అధ్యక్షుడు కోదండరామ్​ హెచ్చరించారు. త్వరలో దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని పేర్కొన్నారు.

By

Published : May 11, 2019, 4:13 PM IST

కోదండరామ్

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై అఖిలపక్షం నిరసన దీక్ష చేపట్టింది. పరిష్కారం చూపకపోతే ప్రభుత్వంపై సీరియస్​గా స్పందిస్తామని తెజస అధ్యక్షుడు కోదండరామ్​ హెచ్చరించారు. త్వరలోనే రాష్ట్రపతిని కలిస్తామని తెలిపారు. కీలక సమయంలో సీఎం కేసీఆర్​ విహారయాత్రలకు వెళ్లారని కోదండరామ్​ విమర్శించారు.

కోదండరామ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details