తెలంగాణ

telangana

By

Published : Mar 3, 2021, 11:17 PM IST

ETV Bharat / bharat

సినీ ప్రముఖులపై ఐటీ దాడులు- కిసాన్ మోర్చా ఆగ్రహం

సినీ ప్రముఖులపై ఐటీ దాడులను తప్పుపట్టింది సంయుక్త కిసాన్ మోర్చా. రైతులకు మద్దతుగా నిలిచిన వారిని హింసించేందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించింది.

Govt trying to harass farmers and supporters says SKM
సినీ ప్రముఖులపై ఐటీ దాడి-కిసాన్ మోర్చా ఆగ్రహం

ప్రముఖ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను, దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఇతర సినీ ప్రముఖుల ఇంటిపై ఐటీ దాడులను తప్పుపట్టింది సంయుక్త కిసాన్ మోర్చా. రైతులకు మద్దతుగా నిలిచే వారిని హింసించేందుకే ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందని ఆరోపించింది.

"ప్రభుత్వం.... రైతుల డిమాండ్లను నెరవేర్చాల్సింది పోయి అన్నదాతలను, వారికి మద్దతుగా నిలిచేవారిని ఒత్తిడికి గురి చేస్తోంది."

-సంయుక్తకిసాన్మోర్చా.

బుధవారం ఉదయం నుంచి ముంబయి, పుణెలో దాదాపు 30 ఇళ్లలో ఐటీ సోదాలు నిర్వహించింది.

ఇదీ చదవండి:భీమా-కోరేగావ్​ కేసులో ఎన్​ఐఏకు సుప్రీం నోటీసులు!

ABOUT THE AUTHOR

...view details