తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడులో ఆరు కార్లు ఢీ... ఐదుగురు మృతి

తమిళనాడు తిరుచ్చి-పుదుకొట్టయి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆరు కార్లు ఢీకొన్న ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Aug 7, 2019, 6:35 PM IST

Updated : Aug 7, 2019, 8:07 PM IST

ప్రమాదం

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుచ్చి-పుదుకొట్టయి రహదారిపై ఆరు కార్లు ఢీకొన్నాయి. నర్తమళయి సమీపంలో జరిగిన ఈ ఘటనలో అయిదుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఇందులో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

తమిళనాడులో ఆరు కార్లు ఢీ

క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: ప్రపంచమంతా కరెంట్​ కష్టాలు ఖాయం!

Last Updated : Aug 7, 2019, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details