తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సూరత్​ అగ్నిప్రమాదం' కేసులో మరో ఇద్దరు అరెస్టు

గుజరాత్​ సూరత్​లో జరిగిన​ అగ్నిప్రమాదంలో 22 మంది విద్యార్థులు మరణించిన కేసులో భవన యజమానులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

'సూరత్​ అగ్నిప్రమాదం' కేసులో మరో ఇద్దరు అరెస్టు

By

Published : May 27, 2019, 12:00 AM IST

'సూరత్​ అగ్నిప్రమాదం' కేసులో మరో ఇద్దరు అరెస్టు

గుజరాత్​ సూరత్​లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదానికి కారణమని భావిస్తోన్న మరో ఇద్దరు నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషాద ఘటనలో 22 మంది విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు భార్గవ బుతానీని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పరారీలో ఉన్న భవన నిర్మాతలు హర్షుల్ వఖారియా, జిగ్నేశ్​ పగ్దల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చూడండి: గుజరాత్​ సర్కారుకు ఎన్​హెచ్​ఆర్​సీ​ నోటీసు

ABOUT THE AUTHOR

...view details