తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ కోసం తరలిన ప్రవాస భారతీయులు

ఐరాస సర్వసభ్య సమావేశాల్లో ప్రధాని నేరంద్ర మోదీ ఏం మాట్లాడుతారా? అని భారత్​తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చేస్తున్నాయి. న్యూయార్క్​లో మోదీ ప్రసంగం వినేందుకు అక్కడి ప్రవాస భారతీయులు బస్సుల్లో తరలివెళ్లారు. కశ్మీర్ అంశంపై చరిత్రాత్మక నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు.

By

Published : Sep 27, 2019, 7:51 PM IST

Updated : Oct 2, 2019, 6:24 AM IST

మోదీ కోసం తరళివెళ్తున్న ప్రవాస భారతీయులు

అమెరికా న్యూయార్క్​లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కశ్మీర్​ అంశంపై అంతర్జాతీయ వేదికగా ఆయన ఏం మాట్లాడతారా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మోదీ ప్రసంగాన్ని వినేందుకు అక్కడి ప్రవాస భారతీయులు తరలివెళ్లారు. కశ్మీర్​లో ఆర్టికల్ 370ను రద్దు చేసి మోదీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు.

మోదీ కోసం తరలిన ప్రవాస భారతీయులు
Last Updated : Oct 2, 2019, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details