తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2019, 1:20 PM IST

ETV Bharat / bharat

100 ఇళ్లు దగ్ధం

హరియాణా గురుగ్రామ్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు వంద ఇళ్లు బూడిదయ్యాయి.

గురుగ్రామ్​లో అగ్నిప్రమాదం

గురుగ్రామ్​లో అగ్నిప్రమాదం

సైబర్​ నగరం గురుగ్రామ్​లోని మురికివాడల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 100 పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 12 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టారు.

ఉదయం 10 గంటలకు ఓ ఇంట్లో ప్రారంభమైన మంటలు పక్కనున్న గుడిసెలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ABOUT THE AUTHOR

...view details