తెలంగాణ

telangana

By

Published : Jan 11, 2020, 8:52 PM IST

Updated : Jan 11, 2020, 9:34 PM IST

ETV Bharat / bharat

రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. 8 మంది దుర్మరణం

fire-accident-in chemical factory
రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం

20:49 January 11

రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం.. 8 మంది దుర్మరణం

రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర పాల్​ఘర్​లోని బోయూసర్​లో ఉన్న​ రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Last Updated : Jan 11, 2020, 9:34 PM IST

ABOUT THE AUTHOR

...view details