తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబానీకి పదవి - బద్రినాథ్​ గుడి

కేదార్​నాథ్​, బద్రినాథ్​ ఆలయ కమిటీ సభ్యుడిగా ముఖేష్​ అంబానీ కుమారుడు అనంత్​ అంబానీని నియమించింది ఉత్తరాఖండ్​ ప్రభుత్వం.

అంబానీకి పదవి

By

Published : Mar 8, 2019, 11:49 AM IST

కేదార్​నాథ్, బద్రినాథ్​​ ఆలయ కమిటీ సభ్యుడిగా రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముఖేష్​ అంబానీ కుమారుడు అనంత్ నియమితులయ్యారు. ఉత్తరాఖండ్​ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్​ రావత్ ఈమేరకు​ ఉత్తర్వులు జారీ చేశారు.

తరచూ సందర్శన...

కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం జరిగే ముందు అంబానీలంతా ఈ గుళ్లలో పూజలు చేస్తుంటారు. గత సంవత్సరం ముఖేష్​ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పెళ్లికి ముందు కూడా ఈ ఆలయాలను సందర్శించారు.

ABOUT THE AUTHOR

...view details