తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పుల్వామాలో మరో ఉగ్రదాడి.. జవాన్లకు గాయాలు

జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో సైనికుల వాహన శ్రేణికి అతి సమీపంలో మరోసారి ఐఈడీ బాంబుదాడి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 8మంది జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By

Published : Jun 17, 2019, 8:00 PM IST

Updated : Jun 17, 2019, 8:45 PM IST

పుల్వామాలో సైనిక వాహనంపై మరో దాడి!

పుల్వామాలో సైనిక వాహనంపై మరో దాడి!

జమ్ముకశ్మీర్ పుల్వామా​లో ఉగ్రవాదులు మరో దుస్సాహసానికి ఒడిగట్టారు. సైనిక వాహన శ్రేణిపై ఐఈడీ బాంబుదాడికి కుట్ర చేశారు. పుల్వామా జిల్లాలోని అరిహల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి 27 కిలోమీటర్ల సమీపంలోనే సైనికుల వాహన శ్రేణి ఉంది. ఈ పేలుడులో 8 మంది జవాన్లకు గాయాలయ్యాయి.

ప్రస్తుతం పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని దాడిపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Last Updated : Jun 17, 2019, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details