తెలంగాణ

telangana

'ప్రధాని చెప్పినట్టు చేస్తే కరోనాపై విజయం'

By

Published : Oct 8, 2020, 7:01 PM IST

కరోనాను జయించేందుకు ప్రజలంతా ఏకమవ్వాలన్న ప్రధాని మోదీ పిలుపునకు అందరూ సహకరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కోరారు.

amitshah_covid_pm
ప్రధాని కోరిన విధంగా ప్రజలంతా ఏకమవ్వాలి: అమిత్​ షా

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్టుగా... కరోనా​పై విజయం సాధించేందుకు ప్రజలంతా ఏకతాటిపై నిలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కోరారు. వైరస్​పై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు షా.

కరోనాపై పోరులో చేతులు శుభ్రంగా కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్క్​ తప్పనిసరిగా ధరించడమే మన దగ్గరున్న అస్త్రాలని గుర్తుచేశారు అమిత్ షా.

ABOUT THE AUTHOR

...view details