తెలంగాణ

telangana

By

Published : Nov 13, 2020, 11:48 AM IST

ETV Bharat / bharat

అండమాన్ దీవుల్లో భూకంపం

అండమాన్​ దీవుల్లో ఉదయం 8.45 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై 4.3 తీవ్రత నమోదైంది.

earthquake
భూకంపం

అండమాన్ దీవుల్లో శుక్రవారం ఉదయం 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 8.45 గంటలకు భూమి కంపించిందని జాతీయ భూవిజ్ఞాన కేంద్రం తెలిపింది.

ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:వాతావరణ మార్పులతో కొండంత విషాదం

ABOUT THE AUTHOR

...view details