ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తెలుగు అమ్మ లాంటిది... ఇంగ్లిష్ ఆయా వంటిది'

వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని... పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా మైదుకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కోరుకునే మాధ్యమంలోనే విద్యార్థులు చదువుకునేలా అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నారు. కర్నూలులో హైకోర్టు, విశాఖను సినిమా టూరిజం ఫైనాన్స్ క్యాపిటల్​గా అభివృద్ధి చేయాలని సూచించారు.

By

Published : Jan 3, 2020, 5:55 PM IST

Published : Jan 3, 2020, 5:55 PM IST

congress party leader thulasi reddy press meet in kadapa
"తెలుగు అమ్మ లాంటిది.. ఇంగ్లీషు ఆయా లాంటిది"

'తెలుగు అమ్మ లాంటిది... ఇంగ్లిష్ ఆయా వంటిది'

ఇదీ చదవండి;

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details