కరోనా నేపథ్యంలో విలువైన సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గుంటూరు జిల్లా మంగళగిరిలో శివాలయం బోర్డ్ ఛైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు కూరగాయలు పంపిణీ చేశారు. 5, 6 వార్డుల్లోని సుమారు 2 వేల మందికి వీటిని అందజేశారు. ఈ కష్టకాలంలో వారు నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ
గుంటూరు జిల్లా మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. శివాలయం బోర్డు ఛైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వీటిని అందజేశారు.
మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ
TAGGED:
మంగళగిరిలో కూరగాయలు పంపిణీ