ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయవాడలో డంపింగ్ యార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే విష్ణు

By

Published : Dec 5, 2019, 10:51 AM IST

విజయవాడలో కొందరు ఆకతాయిలు డంపింగ్ యార్డ్​లకు తరచూ నిప్పుపెడుతున్నారు. ఈ క్రమంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు డంపింగ్ యార్డులను పరిశీలించారు.

mla-vishnu-visit-dumping-yards-in-vijayawada
mla-vishnu-visit-dumping-yards-in-vijayawada

విజయవాడలో డంపింగ్ యార్డులను పరిశీలించిన ఎమ్మెల్యే విష్ణు

విజయవాడ అజిత్ సింగ్ నగర్,సింగి నగర్ డంపింగ్ యార్డ్‌లను స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు.ఆకతాయిలు డంపింగ్ యార్డ్‌లకు తరచూ నిప్పుపెడుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇదే తరహాలో నిన్న కూడా నిప్పు పెటడంతో అగ్నిమాపక సిబ్బంది..రాత్రి నుంచి ఉదయానికి మంటలను అదుపులోకి తెచ్చారు.విషయం తెలుకున్న ఎమ్మెల్యే..మంటలకు గల కారణాలను స్థానికులను అడిగితెసుకున్నారు.సింగి నగర్‌ డంపింగ్ యార్డ్‌లోని చెత్తను వేరే ప్రాంతానికి తరలించి..స్థానికులకు ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details