ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు

By

Published : Dec 13, 2019, 4:28 PM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 20 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 60 వేల 901 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు

శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.78 కోట్లు

.

ABOUT THE AUTHOR

...view details