ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెలగపూడిలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారుల దీక్ష

వెలగపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షలు ఏడో రోజూ తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరం వద్ద కూరగాయాలను తోరణంగా కట్టి నిరసన తెలిపారు. రైతులతో పాటుగా వారి పిల్లలు దీక్షలో కూర్చున్నారు.

By

Published : Dec 24, 2019, 2:55 PM IST

Updated : Dec 24, 2019, 4:31 PM IST

వెలగపూడిలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారుల దీక్షలు
వెలగపూడిలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారుల దీక్షలు

వెలగపూడిలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారుల దీక్షలు

వెలగపూడిలో రైతుల రిలే నిరాహార దీక్షల్లో చిన్నారులూ భాగమవుతున్నారు. రైతులు, కూలీలు, మహిళలు ఆందోళన చేశారు. అభివృద్ధి చెందుతున్న అమరావతిని గత 7 నెలల్లో శ్మశానంగా మార్చింది పాలకులేనని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇళ్లలో పండిన కూరగాయలను దీక్షా శిబిరం వద్ద తోరణంగా కట్టి నిరసన తెలిపారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Last Updated : Dec 24, 2019, 4:31 PM IST

ABOUT THE AUTHOR

...view details