national

ETV Bharat / snippets

కరీంనగర్‌ కలెక్టరేట్‌లో 14 మందిని కరిచిన పిచ్చికుక్క

By ETV Bharat Telangana Team

Published : Jun 14, 2024, 10:28 PM IST

Dog Bites 14 People in Karimnagar Collectorate
Dog Bites 14 People in Karimnagar Collectorate (ETV Bharat)

Dog Bites 14 People in Karimnagar Collectorate :కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఏకంగా 14 మందికి కరిచి గాయాలు చేసింది. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో కుక్కల బెడద ఎక్కువైంది. కార్యాలయానికి వచ్చే సందర్శకులు కుక్కలతో ఆందోళన చెందుతున్నారు. ఒక కుక్క సందర్శకులపై దాడి చేసి గాయపరిచింది. ఎమ్మార్వోతో పాటు ధరణి ఆపరేటర్‌పై పిచ్చికుక్క దాడి చేయగా గాయాలు అయ్యాయి. కుక్కల బెడద నుంచి కాపాడాలని కలెక్టర్‌ ఆఫీస్‌కు సందర్శనకు వచ్చే వారు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details