national

వరద బాధితులకు చేయూత - ఏపీ సీఎం సహాయనిధికి భారత్ బయోటెక్​ రూ.కోటి విరాళం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 8:01 PM IST

bharat biotech help
bharat biotech help (ETV Bharat)

Bharat Biotech Donation to AP: ఏపీలో వరద బాధితుల సహాయార్థం భారత్​ బయోటెక్​ సంస్థ భారీ మొత్తంలో విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమ చేసినట్లు భారత్​ బయోటెక్​ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ డాక్టర్​ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల ప్రకటించారు. ఈ సాయం వరద బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details