national

వసతి గృహంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 5:16 PM IST

9th_class_student_suicide_in_palnadu_district
9th_class_student_suicide_in_palnadu_district (ETV Bharat)

9th Class Student Suicide in Palnadu District :పల్నాడు జిల్లా నరసరావుపేటలోని హార్డ్ హైస్కూల్​లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వసతి గృహంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెంకు చెందిన పల్లపు జయలక్ష్మి (14)గా పోలీసులు గుర్తించారు. స్కూల్​ సిబ్బంది సమాచారం మేరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details