ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్ జగన్ లండన్ టూర్ - సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ - YS JAGAN LONDON TOUR

ఈనెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతి - తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి కోరిన జగన్

YS_Jagan_London_Tour
YS Jagan London Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2025, 12:35 PM IST

YS Jagan London Tour: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టును జగన్‌ అనుమతి కోరారు. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.

ABOUT THE AUTHOR

...view details