ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీడీపీ ఆఫీసుపై దాడి నిందితుల లొంగుబాటు - TDP OFFICE ATTACK CASE UPDATES

పోలీసుల అదుపులో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన నిందితులు - గన్నవరం పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు నిందితులు

tdp_office_attack_case_updates
tdp_office_attack_case_updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2025, 4:42 PM IST

TDP Office Attack Case Accused Johnny, Kalam Surrender to Gannavaram police :గన్నవరం టీటీడీ కార్యాలయంపై దాడి చేసి దగ్ధం చేసిన కేసులో నిందితులుగా ఉన్న సర్దార్ జానీ, కలాం అనే ఇద్దరు గన్నవరం పోలీస్ స్టేషన్​కి వచ్చి లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తరువాత ఈరోజు ఇద్దరు నిందితులు ఏ47 జానీ, ఏ55 కలాంలు స్వయంగా పోలీసులకు లొంగిపోయారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మొత్తం సుమారు 88 మంది నిందితులుగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details