ETV Bharat / state

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

author img

By

Published : Oct 22, 2019, 10:52 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రామకృష్ణాపురం చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో బాధితులను పరామర్శించారు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి.

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామకృష్ణాపురం చౌరస్తా వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పరిస్థిపై వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి: పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామకృష్ణాపురం చౌరస్తా వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పరిస్థిపై వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి: పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

TG_NLG_66_21_MLA_PARAMARSHA_AV_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామకృష్ణా పురం చౌరస్తా వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పరామర్శించారు. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పరిస్థిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.