ETV Bharat / state

చాలా రోజుల తర్వాత యాదాద్రిలో భక్తుల రద్దీ

author img

By

Published : Sep 20, 2020, 2:26 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా కాలంలో చాలా రోజుల తర్వాత ఆలయంలో సందడి నెలకొంది. మరో వైపు భక్తులు పలుచోట్లు భౌతిక దూరం పాటించడం లేదు.

Many days later the so many devotees in Yadadri laxmi narasimha swamy temple
చాలా రోజుల తర్వాత యాదాద్రిలో భక్తుల రద్దీ
Devotees who have completed the bars
బారులు తీరిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి దాదాపు గంట సమయం పట్టింది.

Inkasta time for high traffic view
అధిక రద్దీ దర్శనానికి ఇంకాస్తా సమయం

కరోనా కాలంలో కూడా ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి కనిపించింది. కొవిడ్​ నిబంధనలను పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతించారు. ఆలయ అధికారులు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

Swami for their darshan
స్వామి వారి దర్శం కోసం

కొవిడ్ నిబంధనల కారణంగా కేవలం భక్తులను స్వామి వారి దర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆన్​లైన్​లో బుక్ చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో ఆర్జిత సేవలను నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్నపటికి ఆలయంలోకి వెళ్లే క్యూలైన్, ప్రసాదాల విక్రయ శాల వద్ద పలువురు భక్తులు భౌతిక దూరం పాటించడం లేదు.

Devotees at the prasadam stall
ప్రసాదాల విక్రయ శాల వద్ద భక్తులు
ఇదీ చూడండి : 'రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం'

Devotees who have completed the bars
బారులు తీరిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి దాదాపు గంట సమయం పట్టింది.

Inkasta time for high traffic view
అధిక రద్దీ దర్శనానికి ఇంకాస్తా సమయం

కరోనా కాలంలో కూడా ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి కనిపించింది. కొవిడ్​ నిబంధనలను పాటిస్తూ భక్తులను ఆలయంలోకి అనుమతించారు. ఆలయ అధికారులు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు.

Swami for their darshan
స్వామి వారి దర్శం కోసం

కొవిడ్ నిబంధనల కారణంగా కేవలం భక్తులను స్వామి వారి దర్శనాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆన్​లైన్​లో బుక్ చేసుకున్న భక్తుల గోత్ర నామాలతో ఆర్జిత సేవలను నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్నపటికి ఆలయంలోకి వెళ్లే క్యూలైన్, ప్రసాదాల విక్రయ శాల వద్ద పలువురు భక్తులు భౌతిక దూరం పాటించడం లేదు.

Devotees at the prasadam stall
ప్రసాదాల విక్రయ శాల వద్ద భక్తులు
ఇదీ చూడండి : 'రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.