ETV Bharat / state

యాదాద్రి హుండీ ఆదాయం రూ.96లక్షలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల లెక్కింపును నిర్వహించారు. 28 రోజులకు గానూ... 96 లక్షల 21వేల నగదు, 165 గ్రాముల బంగారం, 2.8 కిలోల వెండి ఆదాయం వచ్చింది.

author img

By

Published : Feb 19, 2020, 9:04 AM IST

hundi-income-calculation-at-yadadri
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండీల లెక్కింపు నిర్వహించారు. 28 రోజుల హుండీ ఆదాయం 96లక్షల 21వేల నగదు, 165గ్రాముల బంగారం, 2కిలోల 800గ్రాముల వెండి ఉన్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు

ఇవీ చూడండి: క్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండీల లెక్కింపు నిర్వహించారు. 28 రోజుల హుండీ ఆదాయం 96లక్షల 21వేల నగదు, 165గ్రాముల బంగారం, 2కిలోల 800గ్రాముల వెండి ఉన్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు

ఇవీ చూడండి: క్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ 'ఈటీవీ భారత్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.