ETV Bharat / state

యాదగిరిగుట్టలో గురుపౌర్ణమి వేడుకలు

రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు వేకువజాము నుంచే వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

author img

By

Published : Jul 16, 2019, 1:08 PM IST

గురుపౌర్ణమి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ సాయి మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథునికి అభిషేకం నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో సాయి నామ స్మరణ, భజనలు, ఆరాధనలు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం వంటి కార్యక్రమాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ సాయి మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా సాయినాథునికి అభిషేకం నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో సాయి నామ స్మరణ, భజనలు, ఆరాధనలు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, అన్నదానం వంటి కార్యక్రమాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

గురుపౌర్ణమి వేడుకలు

ఇదీ చదవండిః చాక్లెట్ల కోసం వెళ్లిన 59 మంది బాలికలపై అఘాయిత్యం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.