ETV Bharat / state

'గవర్నర్​ కాన్వాయ్​ ఎదుట ప్లకార్డులతో నిరసన'

author img

By

Published : Dec 9, 2019, 4:57 PM IST

యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకుని వెళ్తున్న గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​ను బీసీ సంఘాల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. హాజీపూర్​ ఘటనలోని నిందితుడికి ఉరిశిక్ష వేయాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు.

governer-visited-yadagirigutta
'గవర్నర్​ కాన్వాయ్​ ఎదుట ప్లకార్డులతో నిరసన'

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు కనిపించేలా బీసీ సంఘం నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు.

కాన్వాయ్​లో వెళ్తున్న గవర్నర్​కు కనిపించే విధంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. దిశ హత్య కేసులో నిందితులను శిక్షించినట్టుగా వెంటనే మర్రి శ్రీనివాస్ రెడ్డిని శిక్షించాలని కోరారు.

'గవర్నర్​ కాన్వాయ్​ ఎదుట ప్లకార్డులతో నిరసన'

ఇదీ చూడండి: గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని వెళ్తున్న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​కు కనిపించేలా బీసీ సంఘం నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిలను హత్య చేసిన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించాలని విజ్ఞప్తి చేశారు.

కాన్వాయ్​లో వెళ్తున్న గవర్నర్​కు కనిపించే విధంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు. దిశ హత్య కేసులో నిందితులను శిక్షించినట్టుగా వెంటనే మర్రి శ్రీనివాస్ రెడ్డిని శిక్షించాలని కోరారు.

'గవర్నర్​ కాన్వాయ్​ ఎదుట ప్లకార్డులతో నిరసన'

ఇదీ చూడండి: గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు

Intro:Tg_nlg_185_9_flakard_nirasana_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్..
యాంకర్:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సుందర్ రాజన్ దర్శించుకొని వెళ్తుండగా బీసీ సంక్షేమ సంఘము నాయకులు కొండక్రింద వైకుంఠద్వారం వద్ద బొమ్మలరామరం మండలం హజీపూర్ గ్రామంలో ముగ్గురు అమ్మాయిలను హత్య చేసిన నిందితుడు మర్రి.శ్రీనివాస్ రెడ్డి కి కఠిన శిక్ష విధించి ఉరిశిక్ష విధించాలని కాన్వాయ్ లో వెళ్తున్న గవర్నర్ కు కనిపించే విధంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు...దిశ హత్య కేసులో నిందితులను శిక్షించినట్టు వెంటనే మర్రి.శ్రీనివాస్ రెడ్డిని శిక్షించాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు...





Body:Tg_nlg_185_9_flakard_nirasana_av_TS10134Conclusion:Tg_nlg_185_9_flakard_nirasana_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.