ETV Bharat / state

యాదగిరీశుని దర్శించుకున్న అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి - yadadri sri lakshminarasimha swamy

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

forest department prinicipal secretary visit yadadri temple
యాదగిరీశుని దర్శించుకున్న అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
author img

By

Published : Aug 26, 2020, 11:01 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆమెతో పాటు అడిషనల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎఫ్​వో వెంకటేశ్వర రావు, వైటీడీఏ ఫారెస్ట్ ఎఫ్​బీవో శ్రీనివాస్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.


ఇవీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

ఆమెతో పాటు అడిషనల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎఫ్​వో వెంకటేశ్వర రావు, వైటీడీఏ ఫారెస్ట్ ఎఫ్​బీవో శ్రీనివాస్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.


ఇవీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.