ETV Bharat / state

'రేపు భువనగిరి కలెక్టర్​​ కార్యాలయాన్ని ముట్టడిద్దాం'

author img

By

Published : Nov 7, 2019, 5:30 PM IST

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్​లు ముట్టడిస్తున్నామని కాంగ్రెస్​ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్​ఛార్జి బీర్ల ఐలయ్య అన్నారు. రేపు నిర్వహించబోయే భువనగిరి కలెక్టర్ కార్యాలయ ముట్టడిని విజయవంతం చేయాలని కోరారు.

'రేపు భువనగిరి కలెక్టర్​​ కార్యాలయాన్ని ముట్టడిద్దాం'

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

'రేపు భువనగిరి కలెక్టర్​​ కార్యాలయాన్ని ముట్టడిద్దాం'

ఇదీ చూడండి: మండలి ఛైర్మన్​ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

'రేపు భువనగిరి కలెక్టర్​​ కార్యాలయాన్ని ముట్టడిద్దాం'

ఇదీ చూడండి: మండలి ఛైర్మన్​ గుత్తాకు ఆర్టీసీ సమ్మె సెగ

Intro:Tg_nlg_185_7_congres_press_meat_av_TS10134


సెంటర్ :యాదగిరిగుట్ట.

యాదాద్రిభువనగిరి..
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630..



యాంకర్ :దేశంలో ఆర్థిక మాంద్యం క్షీణిస్తున్న0దున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సోనియాగాంధీ ఆదేశాల మేరకు రేపు కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బీర్ల ఐలయ్య


వాయిస్ :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ చార్జ్ బీర్ల అయిలయ్య కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ పిలుపు మేరకు బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరు ను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో పాటు తెలంగాణ ముద్దు బిడ్డ భువనగిరి MP కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ ముట్టడి కార్యక్రమం కు హాజరవుతున్నారని బీర్ల అయిలయ్య తెలిపాడు. రాచరిక పాలనకు చరమగీతం పాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ధర్మకర్త పెలిమెల్లి శ్రీధర్ గౌడ్,మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, మహేందర్ గౌడ్, సుడుగు శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు..

బ్తెట్ :బీర్ల అయిలయ్య(కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్
ఆలేరు నియోజకవర్గం)Body:Tg_nlg_185_7_congres_press_meat_av_TS10134Conclusion:Tg_nlg_185_7_congres_press_meat_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.