ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలి: ఎర్రబెల్లి

author img

By

Published : Mar 2, 2021, 2:00 PM IST

వరంగల్​లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టీకా తొలి డోసు వేయించుకున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

minister-errabelli-dayakar-rao-took-covaxin-at-mgm-hospital-in-warangal-urban-district
ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలి: ఎర్రబెల్లి

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యులు, వరంగల్ మేయర్, పలువురు కార్పొరేటర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.

కరోనా వ్యాక్సిన్​పై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి తెలిపారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని... అందుబాటులో ఉన్న కేంద్రాల్లో వేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలి: ఎర్రబెల్లి

ఇదీ చదవండి: కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై ఈటల ప్రశంసల జల్లు

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొవాగ్జిన్ తొలి డోసు తీసుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యులు, వరంగల్ మేయర్, పలువురు కార్పొరేటర్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.

కరోనా వ్యాక్సిన్​పై ఎలాంటి అపోహలు వద్దని మంత్రి తెలిపారు. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని... అందుబాటులో ఉన్న కేంద్రాల్లో వేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలోనే టీకా తీసుకోవాలి: ఎర్రబెల్లి

ఇదీ చదవండి: కరోనా తొలి కేసుకు ఏడాది.. 'గాంధీ'పై ఈటల ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.