ETV Bharat / state

వలస కూలీలకు కిరాణా సామగ్రి పంపిణీ చేసిన మేయర్

author img

By

Published : May 2, 2020, 11:57 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో మేయర్ గుండా ప్రకాష్ వలస కూలీలకు, నిరుపేదలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు.

కిరాణా సరుకులు పంచిన మేయర్, కార్పొరేషన్ కమిషనర్
కిరాణా సరుకులు పంచిన మేయర్, కార్పొరేషన్ కమిషనర్

వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ వలస కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా రామన్నపేటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న కార్మికులకు పది రోజులకు సరిపడా కిరాణా సరుకులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.

వరంగల్ మహా నగర పాలక సంస్థ మేయర్ గుండా ప్రకాష్ వలస కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా రామన్నపేటలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న కార్మికులకు పది రోజులకు సరిపడా కిరాణా సరుకులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.

ఇవీ చూడండి : దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,411 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.