ETV Bharat / state

పీవీ సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష: కడియం శ్రీహరి

author img

By

Published : Jun 28, 2019, 12:36 PM IST

దివంగత నేత పీవీ నరసింహరావు చేసిన ఆర్థిక సంస్కరణలు దేశానికి శ్రీరామ రక్ష అని మాజీ ఉపముఖ్యమంత్రి కొనియాడారు. పీవీ జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు.

పీవీ సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష
పీవీ సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జయంతి వేడుకలు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పీవీ నరసింహారావు 98వ జయంతి పురస్కరించుకొని హన్మకొండలోని ఆయన విగ్రహానికి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష అని కడియం శ్రీహరి కొనియాడారు. ఆయన అపర చాణక్యుడని.. తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని ప్రసంశించారు. ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని కడియం తెలిపారు.

ఇవీ చూడండి: పార్టీ కష్టాల్లో ఉంటే హరీశ్​ ఊపిరిపోశారు: కేసీఆర్​

పీవీ సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష
భారత మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జయంతి వేడుకలు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పీవీ నరసింహారావు 98వ జయంతి పురస్కరించుకొని హన్మకొండలోని ఆయన విగ్రహానికి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీవీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష అని కడియం శ్రీహరి కొనియాడారు. ఆయన అపర చాణక్యుడని.. తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి అని ప్రసంశించారు. ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని కడియం తెలిపారు.

ఇవీ చూడండి: పార్టీ కష్టాల్లో ఉంటే హరీశ్​ ఊపిరిపోశారు: కేసీఆర్​

Intro:Tg_wgl_01_28_pv_narshimarao_jayanthi_vedukalu_ab_c5


Body:భారత మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు జయంతి వేడుకలు వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో లో ఘనంగా జరిగాయి. పివి నరసింహారావు 98 వ జయంతి పురస్కరించుకొని హన్మకొండలోని పివి విగ్రహానికి మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ,హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ , కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు .అనంతరం పీవి దేశానికి చేసిన సేవలను కొనియాడారు .పివి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి శ్రీరామరక్ష అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పివి నరసింహారావు అపార చాణక్యుడు అని తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి పీవి నరసింహ రావు అన్నారు. పీవీ నర్సింహ రావు ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. పీవీ కి తెరాస ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ను ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు..... బైట్స్
ప్రశాంత్ జీవన్ పాటిల్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్
కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి.



Conclusion:pv narasimha rao jayanthi vedukalu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.