ETV Bharat / state

'పర్యావరణహిత విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం' - undefined

రసాయన విగ్రహాలతో పర్యావరణం కలుషితం అవుతోందన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్. వినాయక చవితికి ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలనే వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

'పర్యావరణహిత విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం'
author img

By

Published : Aug 24, 2019, 1:29 PM IST

రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాలనే పూజించి.. పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎస్ఆర్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి విగ్రహాల అమ్మకాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక మండపాల్లో మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని సూచించారు. రసాయనలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతోందన్నారు.

'పర్యావరణహిత విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం'

ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి

రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి విగ్రహాలనే పూజించి.. పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎస్ఆర్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి విగ్రహాల అమ్మకాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక మండపాల్లో మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని సూచించారు. రసాయనలతో తయారు చేసే విగ్రహాల వల్ల నీరు కలుషితం అవుతోందన్నారు.

'పర్యావరణహిత విగ్రహాలనే ప్రతిష్ఠిద్దాం'

ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి

Intro:Tg_wgl_03_24_matti_vinayakalu_on_mla_bytes_ts10077


Body:రానున్న వినాయకచవతిని పురస్కరించుకుని మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎస్ఆర్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి విగ్రహాల అమ్మకాలను ఎమ్మెల్యే వినయభాస్కర్ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక మండళ్లు మట్టి వినాయకులనే ప్రతిష్టించాలని సూచించారు. రాసాయనలతో తయారూ చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమవుతున్నాయని.... దీని వల్ల మనుషులు, జంతువులు రోగాల బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక మండపం లో మట్టి విగ్రహాలను వాడేందుకు బిటెక్ చేసి పర్యావరణ పై మక్కువతో శివ అనే యువకుడు మట్టి విగ్రహాలను తయారు చేయడం అభినందనీయం అన్నారు. రాసాయనలతో కూడిన విగ్రహాలను వాడకుండా మట్టి విగ్రహాలను వాడాలని పర్యావరణ ప్రేమికులు తెలిపారు. లాభాలు రాకున్నా కేవలం పర్యావరణ మును కాపడలనే ఉద్దేశ్యంతో మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు......బైట్స్
వినయభాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
అమర్, పర్యావరణ ప్రేమికుడు
కృష్ణ, మట్టి విగ్రహాల నిర్వాహకుడు.


Conclusion:matti vinayakulu

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.