ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన

author img

By

Published : Jul 10, 2020, 12:30 PM IST

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. అన్నదాత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని ఎంపీ పసునూరి దయాకర్‌ పేర్కొన్నారు. వరంగల్‌ గ్రామీణ జిల్లా పెద్దపూర్‌లోని మంకీ కోర్టులో పండ్ల మొక్కలు నాటారు. అనంతంరం రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

రైతు వేదికల నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన
రైతు వేదికల నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎంపీ పసునూరి దయాకర్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంకీ కోర్టులో పండ్ల మొక్కలు, ప్రధాని రహదారికి ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటారు.

అనంతంరం రైతు వేదిక నిర్మాణ పనులకు ఎంపీ దయాకర్‌ శంకుస్థాపన చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. అన్నదాత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.హరిత పాల్గొన్నారు.

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ఎంపీ పసునూరి దయాకర్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంకీ కోర్టులో పండ్ల మొక్కలు, ప్రధాని రహదారికి ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటారు.

అనంతంరం రైతు వేదిక నిర్మాణ పనులకు ఎంపీ దయాకర్‌ శంకుస్థాపన చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని.. అన్నదాత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.హరిత పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కీలక నిర్ణయం: ఇంటర్ ద్వితీయంలో ఫెయిలైన వారంతా ఉత్తీర్ణులే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.