ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎర్రబెల్లి

రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు స్పష్టం చేశారు. రాయపర్తి మండలంలోని బురహన్ పల్లి, కిష్టాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

author img

By

Published : Apr 21, 2020, 5:36 AM IST

eerrabelli dayakar rao opened the grain buying centers
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎర్రబెల్లి

లాక్​డౌన్​ గురించి రైతులు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్ పల్లి, కిష్టాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి వివరించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమిగూడకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

లాక్​డౌన్​ గురించి రైతులు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని బురహన్ పల్లి, కిష్టాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి వివరించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు గుమిగూడకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి : మిస్​ కాల్​ ఇస్తే చాలు.. ఇంటి వద్దకే పండ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.