ETV Bharat / state

'ఏకగ్రీవాలతో ప్రజల ఓటు హక్కును హరించారు'

author img

By

Published : Jan 17, 2020, 1:01 PM IST

పరకాలలో స్థానిక భాజపా కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి.. అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

bjp-election-campaign-in-warangal-district
'ఏకగ్రీవాలతో ప్రజల ఓటు హక్కును హరించారు'

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాలలో ఏకగ్రీవాలతో ప్రజల ఓటు హక్కు హరించారని భాజపా నాయకులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 22వ వార్డు అభ్యర్థి భద్రయ్య కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానిక డాక్టర్​ సంతోష్​.. భాజపా నిబద్ధత మాత్రమే ఇప్పుడు ప్రజలకి ఓటు హక్కు కల్పించిందని అన్నారు. అందుకే తాను భాజపా ప్రచారంలో పాల్గొనని తెలిపారు. అభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యమని... ఓటును కమలం గుర్తుకు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

'ఏకగ్రీవాలతో ప్రజల ఓటు హక్కును హరించారు'

ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్

వరంగల్​ రూరల్​ జిల్లా పరకాలలో ఏకగ్రీవాలతో ప్రజల ఓటు హక్కు హరించారని భాజపా నాయకులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. 22వ వార్డు అభ్యర్థి భద్రయ్య కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానిక డాక్టర్​ సంతోష్​.. భాజపా నిబద్ధత మాత్రమే ఇప్పుడు ప్రజలకి ఓటు హక్కు కల్పించిందని అన్నారు. అందుకే తాను భాజపా ప్రచారంలో పాల్గొనని తెలిపారు. అభివృద్ధి ఒక్క భాజపాతోనే సాధ్యమని... ఓటును కమలం గుర్తుకు వేసి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

'ఏకగ్రీవాలతో ప్రజల ఓటు హక్కును హరించారు'

ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.