ETV Bharat / state

క్వారంటైన్ కుటుంబాలకు నిత్యావసర సరుకుల అందజేత

author img

By

Published : Jun 17, 2020, 11:30 AM IST

క్వారంటైన్ బాధితులకు కేఎస్​ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు అందజేశారు. బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు.

ksr trust distributed daily commodities
క్వారంటైన్ కుటుంబాలకు నిత్యావసర సరుకుల అందజేత

వికారాబాద్ జిల్లా దోమ మండలం లింగన్​పల్లిలో హోం క్వారంటైన్​లో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు కేఎస్​ఆర్ ట్రస్ట్ అధినేత శరత్ రెడ్డి. కరోనా కారణంగా ఇళ్లలో నుంచి బయటకు రాలేక సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

బియ్యం, పప్పు, నూనె, కూరగాయలతోపాటు మరిన్ని సరకులను పంపిణీ చేసిసనట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్, జనగం వెంకట్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్ జిల్లా దోమ మండలం లింగన్​పల్లిలో హోం క్వారంటైన్​లో ఉన్న కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు కేఎస్​ఆర్ ట్రస్ట్ అధినేత శరత్ రెడ్డి. కరోనా కారణంగా ఇళ్లలో నుంచి బయటకు రాలేక సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.

బియ్యం, పప్పు, నూనె, కూరగాయలతోపాటు మరిన్ని సరకులను పంపిణీ చేసిసనట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్, జనగం వెంకట్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.