ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో 'గాంధీ మార్గం-అనుసరణీయం' అనే అంశంపై వికారాబాద్ జిల్లా తాండూర్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం గాంధీ చూపిన సమాజ సేవలో మనమూ అడుగులు వేయాలని కోరారు. గాంధీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కృషి చేయాలని సూచించారు. మహాత్మా చూపిన అహింస, నీతి, నిజాయితీ మార్గాల్లో యువత పయనించాలని తెలిపారు.
ఇదీ చూడండి : విద్యుత్ సేవా కేంద్రం కాదు.. వసూళ్ల కేంద్రం