ETV Bharat / state

వికారాబాద్​ జిల్లాలో మరో 11 మందికి పాజిటివ్​

రాష్ట్రంలో కొవిడ్​-19 బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. ఇటీవల వికారాబాద్​ జిల్లాలో తొలి కేసు నమోదు కాగా.. తాజాగా 115 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా వారిలో 11 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు జిల్లా ఎస్పీ నారాయణ పేర్కొన్నారు.

author img

By

Published : Apr 12, 2020, 4:55 PM IST

Updated : Apr 12, 2020, 6:29 PM IST

11-more-corona-cases-in-vikarabad-district-are-positive
వికారాబాద్​ జిల్లాలో మరో 11 మందికి పాజిటివ్​

వికారాబాద్​ జిల్లాలో 115 మందిని కొవిడ్​-19 పరీక్షల కోసం పంపించగా, వారిలో 11 మందికి కరోనా పాజిటివ్​ వచ్చిందని ఎస్పీ నారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెడ్​జోన్​ ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు.

వికారాబాద్​ టౌన్​ రిక్షా కాలనీలో ఏడు, బీటీఎస్​ కాలనీలో ఇద్దరు, మధు కాలనీలోని మదర్సాలో ఒకరు, తాండూర్​ శివారులోని రాజీవ్​ కాలనీలో ఓ మహిళకు పాజిటివ్ సోకినట్లు వివరించారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. దిల్లీ మర్కజ్​కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచిపెట్టిన నలగురిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

వికారాబాద్​ జిల్లాలో మరో 11 మందికి పాజిటివ్​

ఇదీ చూడండి : 'పేదల ఆకలి తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది'

వికారాబాద్​ జిల్లాలో 115 మందిని కొవిడ్​-19 పరీక్షల కోసం పంపించగా, వారిలో 11 మందికి కరోనా పాజిటివ్​ వచ్చిందని ఎస్పీ నారాయణ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రెడ్​జోన్​ ప్రాంతాలను ఎస్పీ పరిశీలించారు.

వికారాబాద్​ టౌన్​ రిక్షా కాలనీలో ఏడు, బీటీఎస్​ కాలనీలో ఇద్దరు, మధు కాలనీలోని మదర్సాలో ఒకరు, తాండూర్​ శివారులోని రాజీవ్​ కాలనీలో ఓ మహిళకు పాజిటివ్ సోకినట్లు వివరించారు. వారిని గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. దిల్లీ మర్కజ్​కు వెళ్లి వచ్చిన విషయాన్ని దాచిపెట్టిన నలగురిపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

వికారాబాద్​ జిల్లాలో మరో 11 మందికి పాజిటివ్​

ఇదీ చూడండి : 'పేదల ఆకలి తీర్చాల్సిన బాధ్యత మాపై ఉంది'

Last Updated : Apr 12, 2020, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.