ETV Bharat / state

"ఎన్సీఎల్ పరిశ్రమలో చోరీ, నలుగురు దొంగల అరెస్టు"

మఠంపల్లిలోని నాగార్జున సిమెంట్​ పరిశ్రమ నుంచి గుట్టు చప్పుడు కాకుండా సిమెట్​ బస్తాలను అక్రమంగా విక్రయిస్తున్న ఇంటి దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక లారీ, రెండు లక్షల 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jun 23, 2019, 2:17 PM IST

"ఎన్సీఎల్ పరిశ్రమలో చోరీ, నలుగురు దొంగల అరెస్టు"

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎన్సీఎల్ పరిశ్రమలో గత మూడు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సిమెంట్ తరలిస్తున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 2వేల 600 సిమెంట్ బ్యాగులు లారీల ద్వారా కొండపల్లి, చెరువు మాదారం పరిసర ప్రాంతాలకు తరలించారని డిఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ఒక లారీ, రెండు లక్షల 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

"ఎన్సీఎల్ పరిశ్రమలో చోరీ, నలుగురు దొంగల అరెస్టు"

ఇవీ చూడండి: రోడ్డుపై యువతుల హల్​చల్​

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం ఎన్సీఎల్ పరిశ్రమలో గత మూడు నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా సిమెంట్ తరలిస్తున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 2వేల 600 సిమెంట్ బ్యాగులు లారీల ద్వారా కొండపల్లి, చెరువు మాదారం పరిసర ప్రాంతాలకు తరలించారని డిఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ఒక లారీ, రెండు లక్షల 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

"ఎన్సీఎల్ పరిశ్రమలో చోరీ, నలుగురు దొంగల అరెస్టు"

ఇవీ చూడండి: రోడ్డుపై యువతుల హల్​చల్​

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.