ETV Bharat / state

'సురేశ్​ కుటుంబానికి న్యాయం జరగాలి'

మల్లన్నసాగర్ మధ్య కాల్వ పనుల్లో భాగంగా జరిగిన బ్లాస్టింగ్​లో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

author img

By

Published : May 18, 2019, 3:59 PM IST

విద్యార్థుల ఆందోళన

ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థి శవానికి అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేసి... తరలించిన అధికారులపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ నుంచి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇప్పించాలని... ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. పోలీసులు నచ్చచెప్పడానికి యత్నించిన విద్యార్థులు వినలేదు. దీంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

విద్యార్థుల ఆందోళన

ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థి శవానికి అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేసి... తరలించిన అధికారులపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ నుంచి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇప్పించాలని... ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. పోలీసులు నచ్చచెప్పడానికి యత్నించిన విద్యార్థులు వినలేదు. దీంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.

విద్యార్థుల ఆందోళన
రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_72_18_DHARANA_SCRIPT_C4 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: మల్లన్నసాగర్ బ్లాస్టింగ్ లో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం జరగాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా లో రాస్తారోకో భారీగా నిలిచిపోయిన వాహనాలు విద్యార్థి శవానికి అర్ధరాత్రి పోస్ట్ మార్టం చేసి తరలించిన అధికారులపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సురేష్ కుటుంబాన్ని న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని విద్యార్థి నాయకులు తెలిపారు. కాంట్రాక్టర్ నుంచి బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇప్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని విద్యార్థులు అధికారులకు సూచనలు చేశారు ఘటనా స్థలాన్ని పోలీసులు చేరుకొని విద్యార్థులను నచ్చచెప్పడానికి కి ప్రయత్నించిన విద్యార్థులు వినకపోవడంతో విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.