సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహంతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి ఎల్లమ్మ చెరువు వద్ద పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: విమానాశ్రయంలో చిక్కానని.. లక్షల్లో నొక్కేస్తున్నాడు!