ETV Bharat / state

వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం

హుస్నాబాద్​లో అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో అయ్యప్ప దీక్షాపరులు పాల్గొని నృత్యాలు చేశారు.

author img

By

Published : Dec 13, 2019, 5:00 PM IST

ayyappa swamy sobha yatra at husnabad
వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహంతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి ఎల్లమ్మ చెరువు వద్ద పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం

ఇదీ చూడండి: విమానాశ్రయంలో చిక్కానని.. లక్షల్లో నొక్కేస్తున్నాడు!

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం జరిగింది. స్వామివారి ఉత్సవ విగ్రహంతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఉత్సవ విగ్రహానికి ఎల్లమ్మ చెరువు వద్ద పంచామృత అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా స్వాములు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

వైభంవంగా అయ్యప్పస్వామి పంబారట్టు ఉత్సవం

ఇదీ చూడండి: విమానాశ్రయంలో చిక్కానని.. లక్షల్లో నొక్కేస్తున్నాడు!

Intro:TG_KRN_102_13_AYYAPPA_SHOBAYATHRA_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పంబారట్టు ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షాపరులు స్వామి వారి ఉత్సవ విగ్రహంతో పట్టణంలో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహానికి ఎల్లమ్మ చెరువులో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వాముల నృత్యాలు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ శోభ యాత్ర సిద్దేశ్వర గుట్టపై వెలసిన స్వామి వారి దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఘనంగా కొనసాగింది.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోConclusion:ఘనంగా అయ్యప్ప శోభయాత్ర

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.