ETV Bharat / state

తెరుచుకోని ఆధార్​ సెంటర్​... రోడ్డెక్కిన లబ్ధిదారులు - సంగారెడ్డి తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో స్థానికులు ఆందోళనకు దిగారు. ఆధార్​ కేంద్రం తెరుచుకోకపోవడం వల్ల రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు.

తెరుచుకోని ఆధార్​ సెంటర్​... రోడ్డెక్కిన లబ్ధిదారులు
తెరుచుకోని ఆధార్​ సెంటర్​... రోడ్డెక్కిన లబ్ధిదారులు
author img

By

Published : Feb 3, 2021, 1:54 PM IST

రేషన్​ పొందాలంటే ఆధార్​ అనుసంధానం అయిన మొబైల్​ ఫోన్​ నెంబర్​ అవసరం. కానీ అనుసంధానం చేసుకునేందుకు ఆధార్​ సెంటర్లు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ పట్టణంలో స్థానికులు ఆందోళనకు దిగారు.

మొబైల్​ నెంబర్​ను ఆధార్​తో అనుసంధానం చేసుకునేందుకు ఆధార్​ సెంటర్​కు రాగా... సకాలంలో దానిని తెరవకపోవడం వల్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు ఒకే ఆధార్​ సెంటర్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

రేషన్​ పొందాలంటే ఆధార్​ అనుసంధానం అయిన మొబైల్​ ఫోన్​ నెంబర్​ అవసరం. కానీ అనుసంధానం చేసుకునేందుకు ఆధార్​ సెంటర్లు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ పట్టణంలో స్థానికులు ఆందోళనకు దిగారు.

మొబైల్​ నెంబర్​ను ఆధార్​తో అనుసంధానం చేసుకునేందుకు ఆధార్​ సెంటర్​కు రాగా... సకాలంలో దానిని తెరవకపోవడం వల్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు ఒకే ఆధార్​ సెంటర్ ఉండడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఇదీ చూడండి: వరిపొలంలోకి దూసుకెళ్లిన ఆటో.. 18 మందికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.