ETV Bharat / state

కుమారుడిని పరీక్షకు తీసుకెళ్తూ... తండ్రి పరలోకాలకు

కుమారుడిని తీసుకొని పరీక్షా కేంద్రానికి బయలుదేరాడు ఆ తండ్రి. కాసేపట్లో మృత్యువు స్కూలు బస్సు రూపంలో దూసుకొచ్చింది. ప్రమాదంలో తండ్రి రెహముద్ధీన్​ మరణించాడు. ఆ కుర్రాడి ఆర్తనాదాలు చూపరులను కన్నీరు పెట్టించాయి.

author img

By

Published : Mar 20, 2019, 4:37 PM IST

రోడ్డుప్రమాదం
రోడ్డుప్రమాదం
రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం మల్కాపూర్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని పాఠశాల బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కుమారున్ని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తున్న తండ్రి రెహముద్ధీన్​ అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి మరణంతో కన్నీటిపర్యంతమవుతున్న విద్యార్థికిస్థానికులు ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు.

ఇవీ చూడండి:నకిలీ వీసాలతో మోసం... నిందితులకు కటకటాక్షం..

రోడ్డుప్రమాదం
రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మండలం మల్కాపూర్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని పాఠశాల బస్సు ఢీ కొంది. ఈ ప్రమాదంలో కుమారున్ని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తున్న తండ్రి రెహముద్ధీన్​ అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి మరణంతో కన్నీటిపర్యంతమవుతున్న విద్యార్థికిస్థానికులు ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు.

ఇవీ చూడండి:నకిలీ వీసాలతో మోసం... నిందితులకు కటకటాక్షం..

Intro:రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి


Body:కొడుకును పరీక్ష కేంద్రం కు తీసుకు వెళుతున్న బైకును స్కూల్ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మల్కాపూర్ స్టేజి వద్ద ఉదయం ఎనిమిది గంటలకు సుజాత పబ్లిక్ స్కూల్ బస్సు గ్రామం నుంచి వస్తున్న బైక్ను ఢీకొట్టింది. ప్రమాదంలో తండ్రి రై మోదిన్(42) అక్కడికక్కడే మృతిచెందాడు. పాఠశాల బస్సులో ఉన్న విద్యార్థులు భయంతో వణికిపోయారు. తండ్రి మృతి తో దుఃఖం లో ఉన్న గ్రామస్తుల సహకారంతో పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్షకు హాజరయ్యాడు.



Conclusion: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.