ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్కానిపేటలోని మెుక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : May 31, 2020, 4:30 PM IST

farmers protest in rajanna siricilla district
ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలోని మక్కల కొనుగోలు కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. కేంద్రo నిర్వాహకులు మొక్కజొన్న ధాన్యం తూకం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆరుగాలం శ్రమించి తీరా విక్రయించే సమయంలో వరుణుడు వర్షం రూపంలో నిండా ముంచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తూకం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కానిపేటలోని మక్కల కొనుగోలు కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. కేంద్రo నిర్వాహకులు మొక్కజొన్న ధాన్యం తూకం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆరుగాలం శ్రమించి తీరా విక్రయించే సమయంలో వరుణుడు వర్షం రూపంలో నిండా ముంచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తూకం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: మిడతా.. మిడతా ఊచ్​... వస్తే చంపేస్తామోచ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.