ETV Bharat / state

మహిళ ప్రాణాలు కాపాడిన గొలివాడ ప్రసన్న కుమార్ బెస్త టీం

సివిల్స్​ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన మహిళను తెలంగాణ అడ్వంచర్స్​ రెస్క్యూటీం కాపాడింది. గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకిన మహిళ ప్రాణాలు కాపాడిన ప్రసన్నకుమార్​ బెస్త రెస్క్యూటీంను పలువురు అభినందించారు.

author img

By

Published : Feb 2, 2021, 2:33 PM IST

మహిళ ప్రాణాలు కాపాడిన గొలివాడ ప్రసన్న కుమార్ బెస్త టీం
మహిళ ప్రాణాలు కాపాడిన గొలివాడ ప్రసన్న కుమార్ బెస్త టీం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి నుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను తెలంగాణ అడ్వంచర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గోలివాడ ప్రసన్న కుమార్ బెస్త, రెస్క్యూ టీం కాపాడారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ... సివిల్స్​లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మనస్తాపంతో గోదావరి నదిలోకి దూకింది. వెంటనే స్పందించిన రెస్క్యూటీం ఆమెను రక్షించారు.

విషయం తెలుసుకున్న అఖిల భారత గంగపుత్ర మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ సత్యం బెస్త, ప్రసన్న కుమార్ రక్షణ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. మహాసభ తరఫున ప్రసన్న కుమార్ రెస్క్యూ టీంకు అభినందలు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోదావరి బ్రిడ్జి నుంచి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను తెలంగాణ అడ్వంచర్స్ కార్పొరేషన్ ఛైర్మన్ గోలివాడ ప్రసన్న కుమార్ బెస్త, రెస్క్యూ టీం కాపాడారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ... సివిల్స్​లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మనస్తాపంతో గోదావరి నదిలోకి దూకింది. వెంటనే స్పందించిన రెస్క్యూటీం ఆమెను రక్షించారు.

విషయం తెలుసుకున్న అఖిల భారత గంగపుత్ర మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ సత్యం బెస్త, ప్రసన్న కుమార్ రక్షణ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. మహాసభ తరఫున ప్రసన్న కుమార్ రెస్క్యూ టీంకు అభినందలు తెలిపారు.

ఇదీ చూడండి: కాసేపట్లో తొలిసారిగా హైదరాబాద్‌ మెట్రోలో గుండె తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.