ETV Bharat / state

సివిల్స్ ఫలితాల్లో నిజామాబాద్ వాసికి 296వ ర్యాంకు - సివిల్స్ ఫలితాల్లో నిజామాబాద్ వాసికి 296వ ర్యాంకు

ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే ఉన్నత స్థాయి వనరులు అవసరం లేదని.. తపన, ప్రతిభా, కృషి ఉంటే అవే ముందుకు నడిపిస్తాయని నిజామాబాద్​కు చెందిన సచిన్​కుమార్ నిరూపించాడు. ఇటీవల విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 296వ ర్యాంకు సాధించాడు సచిన్​కుమార్.

upsc civils results 2019 ranks
సివిల్స్ ఫలితాల్లో నిజామాబాద్ వాసికి 296వ ర్యాంకు
author img

By

Published : Aug 5, 2020, 10:50 AM IST

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్లకు చెందిన సచిన్​కుమార్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్​సీ) సివిల్ సర్వీసెస్ 2019 ఫలితాల్లో 296వ ర్యాంకు సాధించాడు. సచిన్ జిల్లాకు, అతని తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచాడు.

సచిన్​కుమార్ 26 ఏళ్లకే దేశంలోనే అత్యున్నత సర్వీసుకు ఎంపికయ్యారు. తపన, ప్రతిభా, కృషి ఉంటే అవే ముందుకు నడిపించి.. మనల్ని ఉన్నత లక్ష్యాలు చేరుస్తాయని సచిన్ అంటున్నారు. మంచి ర్యాంక్ సాధించినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మచ్చర్లకు చెందిన సచిన్​కుమార్.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్​సీ) సివిల్ సర్వీసెస్ 2019 ఫలితాల్లో 296వ ర్యాంకు సాధించాడు. సచిన్ జిల్లాకు, అతని తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలిచాడు.

సచిన్​కుమార్ 26 ఏళ్లకే దేశంలోనే అత్యున్నత సర్వీసుకు ఎంపికయ్యారు. తపన, ప్రతిభా, కృషి ఉంటే అవే ముందుకు నడిపించి.. మనల్ని ఉన్నత లక్ష్యాలు చేరుస్తాయని సచిన్ అంటున్నారు. మంచి ర్యాంక్ సాధించినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఆన్​లైన్​లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.