నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. బోధన్ డివిజన్లోని మొత్తం 30 పీఏసీఎస్లకు గానూ... 365 టీసీలు ఉండగా ఇందులో 248 ఏకగ్రీవమయ్యాయని ఆర్డీఓ గోపి రామ్ తెలిపారు. 15న మధ్యాహ్నం వరకు ఓటింగ్ ముగిసినా... తర్వాత అక్కడే కౌంటింగ్ చేయడం జరగుతుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు.
ఇదీ చూడండి : కేటీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకునేనా?