ETV Bharat / state

'అధికారపార్టీకి అనుకూలంగా వార్డుల విభజన' - బోధన్​లో ఒకరోజు నిరాహార దీక్ష విరమణ

అధికారపార్టీకి అనుకూలంగా వార్డుల విభజన జరిగిందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. నిజామాబాద్​ జిల్లా బోధన్​లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన 24 గంటల నిరాహారదీక్షను ఆయన విరమింపజేశారు.

దీక్ష విరమించిన కాంగ్రెస్ నాయకులు
author img

By

Published : Nov 3, 2019, 9:23 PM IST

బోధన్​లో ఒకరోజు నిరాహార దీక్ష విరమణ

నిజామాబాద్ జిల్లా బోధన్​లో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన 24 గంటల నిరాహారదీక్షను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విరమింపజేశారు. మున్సిపాలిటీలో వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా జరిగిందంటూ ఒకరోజు నిరాహారదీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఇదీ చూడండి: 'అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం'

బోధన్​లో ఒకరోజు నిరాహార దీక్ష విరమణ

నిజామాబాద్ జిల్లా బోధన్​లో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన 24 గంటల నిరాహారదీక్షను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విరమింపజేశారు. మున్సిపాలిటీలో వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా జరిగిందంటూ ఒకరోజు నిరాహారదీక్షలో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఇదీ చూడండి: 'అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం'

TG_NZB_11_03_DEEKSHA_VIRAMINCHINA_CONGRESS_NAAYAKULU_AV_TS10109 () నిజామాబాద్ జిల్లా బోధన్ లో కాంగ్రెస్ నాయకులు చేపట్టిన 24 గంటల నిరాహారదీక్ష ను మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విరమింపజేశారు. శనివారం ఉదయం మున్సిపాలిటీలో వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా జరిగిందంటూ 24 గంటల నిరాహారదీక్ష లో కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.