ETV Bharat / state

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ప్రశాంతంగా పోలింగ్

నారాయణపేట జిల్లా మక్తల్​లో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఆ పోలింగ్ కొనసాగనుంది.

author img

By

Published : May 10, 2019, 11:29 AM IST

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ప్రశాంతంగా పోలింగ్

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓట్లు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ప్రశాంతంగా పోలింగ్

ఇవీ చూడండి: ఓ అజాగ్రత్త.. మూడు గుడిసెల దగ్ధం

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓట్లు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ప్రశాంతంగా పోలింగ్

ఇవీ చూడండి: ఓ అజాగ్రత్త.. మూడు గుడిసెల దగ్ధం

Intro:Tg_mbnr_12_10_2phase_polling_av_C12
రెండవ దశ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్.


Body:నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది . ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు ఇటు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతోంది. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశారు.


Conclusion:సాయంత్రం 5 గంటల వరకు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.