నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రెండో దశ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓట్లు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సజావుగా సాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇవీ చూడండి: ఓ అజాగ్రత్త.. మూడు గుడిసెల దగ్ధం