ETV Bharat / state

సమ్మక్క, సారలమ్మ సేవలో ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్

author img

By

Published : Jan 21, 2020, 5:12 PM IST

మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్​ భాస్కర్ దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

west warangal mla dasyam vinaybhaskar at medaram jatara
సమ్మక్క, సారలమ్మ సేవలో ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ జాతరలో పాల్గొని సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకుని... మొక్కులు చెల్లించుకున్నారు.

సమ్మక్క, సారలమ్మ సేవలో ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్


రాష్ట్రం ఏర్పడ్డాక మేడారం జాతరలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ జాతరలో పాల్గొని సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకుని... మొక్కులు చెల్లించుకున్నారు.

సమ్మక్క, సారలమ్మ సేవలో ఎమ్మెల్యే దాస్యం వినయ్​భాస్కర్


రాష్ట్రం ఏర్పడ్డాక మేడారం జాతరలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.

ఇదీ చదవండిః ఖైదీలను కళాకారులుగా మారుస్తున్న యువతి

Intro:tg_wgl_51_21_medaramlo_mla_vinaybhaskar_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం చేరుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక మేడారం జాతరలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. మేడారం జాతరను జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చీమకుట్టినట్టు వస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు మేడారం జాతర గురించి జాతీయ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5 నుండి 8 వరకు జరిగే మహా జాతర లో ప్లాస్టిక్ రహిత జాతరగా చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లక్ష వసతులు అందిస్తారని అన్నారు. జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ కవర్స్ ప్లాస్టిక్ వస్తువులు పట్టుకరాకూడదని ఆయన అన్నారు.


Body:ss


Conclusion:బైట్ : వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.